Tuesday, March 18, 2025
Homenewsరైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

రైతు బంధు త్వరలోనే జమ చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

రైతు బంధు నిధులు ఇప్పటికీ అన్నదాతల ఖాతాల్లో జమ కాకపోవడంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ నూతన ప్రభుత్వాని నిలదీస్తూ విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే రైతు బంధు అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు బంధు పరిమితిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. రైతు బంధు సీలింగ్ విషయంపై కూడా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుల చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS