Yearly Archives: 2024
తెలంగాణ ఉత్సవాలు, ఏపీకి దశాబ్ద ఘోష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన జరగి పూర్తిగా పదేళ్లు అయిన సందర్భంగా...
గోదావరిలో దొరికిన పది కేజీల పండుగప్ప రూ.5600కి విక్రయం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం చినమార్కెట్లో ఆదివారం పది కేజీల పండుగప్ప అమ్మకానికి వచ్చింది. ఈ పెద్ద సైజ్ పండుగప్ప స్థానిక వశిష్ట గోదావరిలో మత్స్యకారులకు చిక్కింది. నరసాపురం పట్టణానికి చెందిన...
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు: కోమటిరెడ్డి vs కేసీఆర్, హరీశ్ రావు
తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్...
సభలో తెలంగాణ అనే పదమే ఉపయోగించ వద్దని ఆనాడు స్పీకర్ అన్నారు : బీఆర్ఎస్ చీఫ్ కెసిఆర్
రాజకీయాల కోసం చాలా మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని.. గతంలో తెలంగాణ అనే పదాన్ని పలకవద్దని స్పీకర్ అసెంబ్లీలో అన్నారని మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ గుర్తు చేశారు. ఇక్కడి భాష...
తెలంగాణను మూడు జోన్లుగా విభజన
తెలంగాణ రాష్ట్రం మూడు జోన్లుగా విభజనకు సిద్ధమవుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకలో సీఎం రేవంత్ ఈ ప్రణాళికను ప్రకటించారు. హైదరాబాద్...
ఎగ్జిట్ పోల్స్తో పని లేదంటున్న జగన్
ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగించి అమరావతి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమై.. ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం. సీఎం జగన్ గతంలో తాను...
పిఠాపురంలో ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్
శర్వానంద్ నటించిన మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ని పిఠాపురంలో ఏర్పాటుచేయనున్నారు. ఈ వేడుకకు మెగా పవర్స్టార్ రామ్ చరణ్ గెస్ట్గా రాబోతున్నారు. ఎన్నికల సమయం కావడం.. పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్...
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ప్రశాంత్ కిశోర్ స్పందన
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత తొలిసారి రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా తన అంచనాలనే ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు....
హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధాని
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు కొనసాగిన ఉమ్మడి బంధానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత, రాజధాని లేని విభజిత ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ...
రోహిత్ శర్మకు మైదానంలో షాక్!
టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సన్నాహక మ్యాచ్లో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. భారత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్...
