విశాఖ జిల్లా గాజువాక వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న మంత్రి అమర్నాథ్(Minister Amarnath)కు బిగ్ షాక్ తగిలింది. పార్టీ శ్రేణుల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రీసెంట్గా గాజువాకలో తొలిసారిగా పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రరావు, మరికొందరు గైర్హాజరయ్యారు. మంత్రి అమర్నాథ్(Minister Amarnath)ను నిలదీయడంతో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
READ LATEST TELUGU NEWS: టీడీపీపై బీజేపీకి పెద్ద ఆశలేం లేవు: విజయసాయి