Yearly Archives: 2024
చంద్రబాబు సంతకాలపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు ఇవాళ బాధ్యతలు చేపడుతూ, ఎన్నికల హామీలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేనాని, రాష్ట్ర మంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి ఇచ్చిన హామీల...
బీఈడీ ఉన్నవారికీ ప్రమోషన్లు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్న బీఈడీతో నియామకమైన ఎస్జీటీ ఉపాధ్యాయ మిత్రులకు ముఖ్య సమాచారం. బదిలీలు, ప్రమోషన్ షెడ్యూల్ Lr.R.C.NO. 565 ప్రకారం, బీఈడీతో ఎస్జీటీగా నియామకమైన వారు ఎల్ఎఫ్ఎల్...
ఎన్డీయే కూటమికి వైసీపీ అవసరమా?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "లోక్ సభలో టీడీపీకి 16 మంది...
అన్నంతో ఐస్ క్రీమ్ – మృణాల్ ఠాకూర్ క్రేజీ కాంబినేషన్
బుల్లితెరతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్, "సీతారామం" సినిమాతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మొదటి మూవీతోనే హిట్ కొట్టి మంచి పేరు సంపాదించిన మృణాల్, ఆ తర్వాత నానితో నటించిన "నాన్న"...
మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ – భూ కబ్జా ఆరోపణలు
మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని జీడిమెట్ల సర్వే నెం.82లో మల్లారెడ్డి కుటుంబం 33 గుంటల భూమిని కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు...
ప్రభుత్వ పాఠ్య పుస్తకాల వివాదం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీకి సంబంధించి కొత్త గందరగోళం ఏర్పడింది. బుధవారం పాఠశాలలు పున: ప్రారంభం కావడంతో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, వర్క్...
ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్: రాజకీయ కలకలం
చలనచిత్ర ప్రముఖులు రాజకీయాలకు మద్దతు ఇవ్వడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఎవరికి మద్దతు ఇస్తారో, ఎవరితో కలిసి వుంటారో అని మీడియా, అభిమానులు అత్యంత జాగ్రత్తగా గమనిస్తారు. ఈ తరహా పరిణామాలు...
చంద్రబాబు శిష్యుడిని ఎందుకు పిలవలేదు?
తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎందరో ప్రముఖులను ఆహ్వానించారు. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ,...
లోకేశ్ సెటైర్లు – పరదాల వ్యవహారం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు బుధవారం రాత్రి తిరుమలకు చేరుకుని ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. గెస్ట్ హౌజ్లో బస చేసిన మంత్రి లోకేశ్, పోలీసులు, అధికారులతో...
కోపంతో స్తంభం ఎక్కిన భర్త
సైదాబాద్ సింగరేణి కాలనీలోని మోహన్ బాబు (25) అనే యువకుడు మద్యం మత్తులో శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హంగామా సృష్టించాడు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం...
