Yearly Archives: 2024
Fan War: బెంగళూరులో టాలీవుడ్ ఫ్యాన్ వార్
టాలీవుడ్లో ఫ్యాన్ వార్స్ కొత్తేమీ కావు... అయితే తాజాగా హీరోలు గురించి బెంగళూరులో ఓ వాగ్వాదం (Fan War) జరిగింది. కొందరు యువకులు ఓ అబ్బాయిని పట్టుకుని చావబాదారు. అతన్ని ఏకంగా చంపేసేంత...
Online Games: ఆన్లైన్ గేమ్స్కు బానిసై .. రూ.15 కోట్ల అప్పులు
ఆన్లైన్ గేమ్స్(Online Games)కు బానిసై రూ. 15 కోట్లు అప్పు చేసి దేశం విడిచిపారిపోయేందుకు ప్రయత్నించిన మిషన్ భగీరథ ఏఈ రాహుల్ ఢిల్లీ విమానాశ్రయంలో చిక్కిపోయాడు. కీసర మండలం మిషన్ భగీరథ ఏఈగా...
VandeBharat Trains: పట్టాలెక్కిన మరో రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ (VandeBharat Trains) రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఇప్పటికే ఓ వందేభారత్ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది....
Haryana New CM: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ శైనీ
హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ శైనీ (Haryana New CM) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన నయాబ్...
Amit Shah Telangana Tour: కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం: అమిత్ షా
రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు అమిత్ షా తెలంగాణలో (Amit Shah...
Electric Buses: హైదరాబాద్లో మరో 22 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్లో కొత్తగా మరో 22 ఎలక్ట్రికల్ బస్సులను (Electric Buses) టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ...
Citizen Amendment Act: పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు ప్రమాదమా ?
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (Citizen Amendment Act) తక్షణమే అమల్లోకి వస్తుంది అంటూ కేంద్ర ప్రభుత్వం.. లోక్సభ ఎన్నికలకు ముందు సంచలన ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలను అతి త్వరలోనే...
SSC Exams: తెలంగాణలో మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి (SSC Exams) పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. హాల్ టికెట్లు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని ఎస్ఎస్సీ బోర్డు సూచించింది....
Chandrababu: అమరావతిలో భూ కుంభకోణం.. చంద్రబాబుపై ఛార్జ్షీట్
అమరావతి అసైన్మెంట్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై నేడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో రూ.4,400 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు సీఐడీ...
Decoding Workplace Conflict
Conflicts at the workplace are common and natural. Conflicts also hinder the productivity.Understanding why conflicts pop up, spotting their different
shapes.And figuring out how to...
