Sunday, November 9, 2025
Homenewsజగన్ ప్యాలెస్ ఆంక్షలు తొలగింపు.. రహదారి మళ్లీ అందుబాటులో

జగన్ ప్యాలెస్ ఆంక్షలు తొలగింపు.. రహదారి మళ్లీ అందుబాటులో

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాడేప‌ల్లిలోని తన ప్యాలెస్ కోసం రహదారిని ఐదేళ్ల పాటు దిగ్భందించి వాడుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆంక్షలను తొలగించింది. తాడేప‌ల్లి నుంచి మంగ‌ళ‌రి వరకు 4 లేన్ల ర‌హ‌దారి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు, రైతులు, కూలీలకు రహదారి తిరిగి తెరుచుకోవడంతో అనేక మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS