Monday, April 6, 2026

Yearly Archives: 2024

Kadiyam Srihari joins congress: కూతురు కావ్యతో కాంగ్రెస్‌లో చేరిన కడియం

Kadiyam Srihari joins congress:బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇవాళ మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో చేరారు.జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy)...

Vision 2030 StreetCause Run: నెక్లెస్‌రోడ్డులో “విజన్‌ 2030 స్ట్రీట్‌ కాజ్‌” రన్‌

Vision 2030 StreetCause Run:పేద, అనాథ విద్యార్ధులకు అవసరమై నిధుల సేకరణకు "విజన్‌ 2030 స్ట్రీట్‌ కాజ్‌" అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో రన్‌ నిర్వహించింది.కార్యక్రమానికి సినీనటుడు నవదీప్‌(Actor Navdeep)తో పాటు...

Yellow Alert In Summer:రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ

Yellow Alert In Summer: తెలంగాణకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు పగటిపూట వడగాలులు వీచే...

Easter In Medak CSI Church: మెదక్ చర్చిలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

Easter In Medak CSI Church: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఆనవాయితీ ప్రకారం శిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలో ప్రతిష్టించారు. ఈ తెల్లవారుజామున కొవ్వొత్తులు వెలిగించి...

AP Mega DSC Notification: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ: చంద్రబాబు

AP Mega DSC Notification: ప్రజలు జగన్‌ బెండ్‌ తీయడం ఖాయమైందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా...

YCP to TDP Migrations: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

YCP to TDP Migrations: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, నేతలు పార్టీలో చేరారు. ప్రొద్దుటూరుకు శుక్రవారం ప్రజాగళం సభకు చంద్రబాబు రాగా...హెలీప్యాడ్...

EC Restrictions On Volunteers: వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు

EC Restrictions On Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లపై వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులుపై ఆంక్షలు విధించింది.ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయవద్దని...

Machilipatnam Janasena Candidate: మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా బాలశౌరి

Machilipatnam Janasena Candidate:మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును అధిష్టానం ఖరారు చేసింది.ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వల్లభనేని బాలశౌరి పేరును అధికారికంగా ప్రకటించింది....

Water Crisis In Telangana: జులైలో నీటి కొరత రాబోతుంది!

Water Crisis In Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అవసరాలకు రోజుకు 4,400 మిలియన్‌ లీటర్ల (ఎంఎల్‌డీ - మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీళ్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ...

Currency Seized In Hyderabad: హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత

Currency Seized In Hyderabad: పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా నగరంలో ఇప్పటి వరకు రూ. 2,86,98,700 నగదును ఆయా బృందాలు పట్టుకుని సీజ్ చేశాయి. ఈ మేరకు హైదరాబాద్...

Most Read